పాకిస్తాన్ కు మరో పెద్ద దెబ్బ....! Another big blow to Pakistan....!
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత...
భారతదేశం పాకిస్తాన్పై నిరంతరం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది.
30-4-2025 సాయంత్రం...
భారత్ పాకిస్తాన్ వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది.
01-05-2025 ఉదయం
పాకిస్తాన్ ISPR అధికారిక యూట్యూబ్ ఛానెల్ను కూడా భారతదేశంలో బ్లాక్ చేశారు.
గతంలో కేంద్ర ప్రభుత్వం చాలా మంది పాకిస్తాన్ ప్రముఖుల యూట్యూబ్ ఛానెల్లను మరియు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా X హ్యాండిల్ను బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే.